నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో Y. S. Rajasekhara Reddyకు లక్షలాది మంది...
మరణశిక్ష అమలుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉరి విధానాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. ఉరికి ప్రత్యామ్నాయంగా లెథల్ ఇంజెక్షన్, కాల్చడం వంటి ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దేశంలో...
తెలంగాణ: పింఛన్దారుడు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థిక...