29 C
Hyderabad
Wednesday, September 16, 2026

CATEGORY

జాతీయం

మరణశిక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మరణశిక్ష అమలుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉరి విధానాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. ఉరికి ప్రత్యామ్నాయంగా లెథల్‌ ఇంజెక్షన్‌, కాల్చడం వంటి ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దేశంలో...

ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. మారిన రీఛార్జ్ ప్లాన్లు!

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. కొన్ని ప్లాన్ల ధరలు, ప్రయోజనాలను సవరించింది. ప్రస్తుతం రూ.349 నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.399, రూ.449 ప్లాన్లలో అధిక...

తెలంగాణలో SIR ఫారాల సమర్పణకు రేపటితో ముగియనున్న గడువ

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం...

2027 ఏప్రిల్‌ నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దీర్ఘకాలం మన్నే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో...

రూ.64 కోట్ల బ్రిడ్జి.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది!

ఉత్తరప్రదేశ్: మిర్జాపూర్‌లో రూ.64 కోట్లతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ వంతెనకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకవైపు భాగం...

చైనా నుంచి భారత్ వరకు 3,500 కి.మీ మేర విస్తరించిన రుతుపవన మేఘాలు.. INSAT-3DS ఉపగ్రహం చిత్రాల్లో స్పష్టత

భారత అంతరిక్ష సంస్థకు చెందిన INSAT-3DS వాతావరణ ఉపగ్రహం తీసిన తాజా చిత్రాలు రుతుపవనాల విస్తృతిని ఆవిష్కరించాయి. పశ్చిమ చైనా, టిబెట్ పీఠభూమి నుంచి హిమాలయాల మీదుగా ఉత్తర, మధ్య భారతదేశం వరకు...

AAIలో 389 ఉద్యోగాలు.. ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొత్తం 389 జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లా, ఆర్కిటెక్చర్, ఐటీ, ఫైర్ సర్వీసెస్ తదితర...

ప్రభుత్వ టీచర్లకు టెట్ గడువు పెంపు

ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కనీస అర్హతగా కొనసాగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. 2013కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు తుది...

ఆగస్టు 16లోపు ఎల్పీజీ ఈ-కేవైసీ తప్పనిసరి

దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన వెలువడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం .ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదేశించాయి.  ఇటీవల ఎల్పీజీ బుకింగ్, డెలివరీ...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.