తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో చోటుచేసుకుంది.
జయనగర్లో...
తిరుపతిలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు షోరూమ్ వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.
షోరూమ్లోని సుమారు రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు...
కాకినాడ: ఫీజు చెల్లింపు విషయంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ (17) మృతి చెందడం కలకలం రేపింది.
విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ...
చిలకలూరిపేటకు చెందిన ఓ B.Tech విద్యార్థిని మృతదేహం కారంపూడి మండలం చింతపల్లి గ్రామ శివారులోని పొలాల్లో లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా...
పల్నాడు జిల్లా, రెంటచింతల: పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రోజూలాగే పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లిన చెన్నారెడ్డి, తిరిగి ఇంటికి వస్తుండగా రెంటచింతల–రెంటాల...
: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా...