తిప్పర్తి: మామిడాల ఎంపీపీఎస్ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై గంగన్నపాలెం, జొన్నగడ్డలగూడెం పాఠశాలలకు పంపించడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పాఠశాల బహిష్కరణ చేపట్టారు. మామిడాల పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, ఇప్పటికే...
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె...
నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జేబీ కాలనీలో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రూపారెడ్డి (45) దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు...