ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS)పై హెల్త్ సెక్రటరీ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంక్తు, EHCT కన్వీనర్ శ్రీ హనుమంత్ ఆధ్వర్యంలో TSHA ఆసుపత్రుల యాజమాన్యాలు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో అత్యవసర సమావేశం జరిగింది....
తెలంగాణలో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉన్న డయల్-112 సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. డయల్-112 ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను...