29 C
Hyderabad
Wednesday, September 16, 2026

CATEGORY

తెలంగాణ

ఆగస్టు 10న ‘జైల్ భరో’ విజయవంతం చేయండి: సీఐటీయూ పిలుపు

నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం...

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 119...

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం. ఇన్ ఫ్లో : 2,20,948 క్యూ సెక్కులు ఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు ప్రస్తుతం : 869.20 అడుగులు పూర్తి స్దాయి...

ఇకపై 100 కాదు.. 112కు డయల్ చేస్తే 18 రకాల సేవలు

తెలంగాణలో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉన్న డయల్-112 సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. డయల్-112 ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను...

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మానవీయ బాధ్యత: మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ

  నల్లగొండఆగస్టు 5: ఇటీవల, ఆగస్టుఇటీవలఅనారోగ్యంతో మృతి చెందిన ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ అఫ్జల్ కుటుంబానికి టీఎస్పీటీఏ ఉర్దూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు సేకరించిన రూ.67 వేల...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.