25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026

CATEGORY

తెలంగాణ

నల్లగొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే కేటాయించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం, తుంగభద్ర, జూరాల సహా పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం: ఇన్‌ఫ్లో 51,016 క్యూసెక్కులు | ఔట్‌ఫ్లో 44,928 క్యూసెక్కులు తుంగభద్ర: ఇన్‌ఫ్లో 41,167 | ఔట్‌ఫ్లో 1,630...

ఎస్సీ, ఎస్టీ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి: కమిషన్ చైర్మన్

నల్గొండ, ఆగస్టు 12: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నల్గొండ...

ప్రైవేట్ స్కూల్ టీచర్ కరస్పాండెంట్ దారుణ హత్య

నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జేబీ కాలనీలో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రూపారెడ్డి (45) దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు...

ఆర్టీసీ ఉద్యోగులకూ ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం

తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు ఏడాదికి రూ.6 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సొంత ఇల్లు లేని...

ఈ నెల 13 నుంచి NIMSలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

హైదరాబాద్: నిమ్స్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ముందుగా వాక్‌-ఇన్ విధానంలో చిన్నారులను వైద్యులు పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం శస్త్రచికిత్స...

నల్గొండ–హైదరాబాద్ బస్సు కింద పడి మహిళకు గాయాలు

నల్గొండ: నల్గొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరుతుంటే ఓ మహిళ బస్సు తగిలి బస్సు కింద పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే...

చిన్నారి చికిత్సపై తల్లిదండ్రుల ఆందోళన.. డాక్టర్‌పై ఆరోపణలు

  నల్గొండ నగరంలోనే పేరు మోసిన పిల్లల ఆసుపత్రి అది..అయినా ఆ పిల్లల హాస్పిటల్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న పాపను అనురాగ్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు ఎన్ఆర్ఐ దంపతులు....

ఒక్కరోజే నలుగురు మృతి.. వరుస రోడ్డు ప్రమాదాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నార్కట్‌పల్లిలో ముందుగా వెళ్తున్న వాహనాన్ని DCM ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు. నకిరేకల్‌లో ఆగి ఉన్న...

నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నల్గొండ: విజయవాడ-హైదరాబాద్  జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ముందున్న...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.