25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026

CATEGORY

తెలంగాణ

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

రూపా రెడ్డి హత్యపై నిరసన.. 21న ప్రైవేట్ పాఠశాలల బంద్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆగస్టు 21న పాఠశాలల బంద్‌కు...

గురువును హతమార్చిన శిష్యులు.. వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ

విజయకేరటం – నల్గొండ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు...

నల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె...

హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి గుట్టురట్టు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన విస్తృత సోదాల్లో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. మొత్తం 130 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా, 25.5...

పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

నల్లగొండ: పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అధికారులుగా...

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం?

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా.. చెల్లింపుపై స్పష్టత కరువు అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న...

జాగిత్యాలలో ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

జగిత్యాల, ఆగస్టు 13: లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మంచికట్ల రాహుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బీర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో...

నల్లగొండ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నల్లగొండ, ఆగస్టు 13: నల్లగొండ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పార్ట్‌టైమ్ విధానంలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురుకుల...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.