విజయ కెరటం / తిప్పర్తి:
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి కత్తిపోట్లతో గాయాలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి...
మేడ్చల్: బాలానగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమిత్రానగర్కు చెందిన దొమ్మట నవనీత (28) శనివారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. నవనీత తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద...