నల్లగొండ, సెప్టెంబర్ 11, విజయ కెరటం:
జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నల్లగొండలో నిర్వహించిన...
రాష్ట్రంలో 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నకిలీ కార్డులు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా...
రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ హెచ్చరించారు.
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మాంసం,...