హైదరాబాద్: మాదాపూర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. అంజయ్యనగర్లో నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
భవనం కూలి...
ఉత్తరప్రదేశ్: మిర్జాపూర్లో రూ.64 కోట్లతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్బ్రిడ్జి ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ వంతెనకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకవైపు భాగం...