తిరుపతిలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు షోరూమ్ వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.
షోరూమ్లోని సుమారు రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు...
ఉత్తరప్రదేశ్: మిర్జాపూర్లో రూ.64 కోట్లతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్బ్రిడ్జి ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ వంతెనకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకవైపు భాగం...
హుజూర్నగర్లోని శ్రీ శృతి రైస్ ఇండస్ట్రీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో రూ.7.5 కోట్ల విలువైన ధాన్యం షార్ట్ఏజ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.5 కోట్ల విలువైన ధాన్యం...