నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకొండ రోడ్డు నుంచి గంధం వారి గూడెం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో రాజు...
మేడ్చల్: బాలానగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమిత్రానగర్కు చెందిన దొమ్మట నవనీత (28) శనివారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. నవనీత తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద...