ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.
సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా పలువురు వినియోగదారులు కేవైసీ పూర్తి...
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన వెలువడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం .ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదేశించాయి.
ఇటీవల ఎల్పీజీ బుకింగ్, డెలివరీ...