హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తన కస్టడీ సమయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. సీపీ సజ్జనార్తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులపై ఫిర్యాదు చేశారు.
అత్తాపూర్...
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్...
పల్నాడు జిల్లా, రెంటచింతల: పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రోజూలాగే పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లిన చెన్నారెడ్డి, తిరిగి ఇంటికి వస్తుండగా రెంటచింతల–రెంటాల...