29 C
Hyderabad
Wednesday, September 16, 2026
- Advertisement -spot_img

TAG

against

బండరాయితో భార్యపై దాడి.. భర్తపై కేసు

తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో చోటుచేసుకుంది. జయనగర్‌లో...

ఖరీదైన కారు ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి మృతి చెందింది. లభించిన సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్‌ నడుపుతున్న కారు...

రూపా రెడ్డి హత్యపై నిరసన.. 21న ప్రైవేట్ పాఠశాలల బంద్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆగస్టు 21న పాఠశాలల బంద్‌కు...

చిన్నారి చికిత్సపై తల్లిదండ్రుల ఆందోళన.. డాక్టర్‌పై ఆరోపణలు

  నల్గొండ నగరంలోనే పేరు మోసిన పిల్లల ఆసుపత్రి అది..అయినా ఆ పిల్లల హాస్పిటల్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న పాపను అనురాగ్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు ఎన్ఆర్ఐ దంపతులు....

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్సైని ఢీకొట్టిన బాలుడు.. తండ్రిపై కేసు

నల్గొండ :గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం వద్ద ఈ నెల 7న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ మైనర్ బాలుడిని ఏఎస్సై కంచర్ల చంద్రశేఖర్ అదుపులోకి...

సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి

హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తన కస్టడీ సమయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. సీపీ సజ్జనార్‌తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులపై ఫిర్యాదు చేశారు. అత్తాపూర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.