వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
🔹 ఆగస్టు 26 ఉదయం 11 గంటల నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ...
నల్గొండ పట్టణంలో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో నిరసన ర్యాలీలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ప్రకాశం బజార్,...
నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం...
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని 119...
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొత్తం 389 జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లా, ఆర్కిటెక్చర్, ఐటీ, ఫైర్ సర్వీసెస్ తదితర...
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన వెలువడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం .ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదేశించాయి.
ఇటీవల ఎల్పీజీ బుకింగ్, డెలివరీ...