తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో చోటుచేసుకుంది.
జయనగర్లో...
వివాహేతర సంబంధం కారణంగా బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభినందన్, హరిణి దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటంతో హరిణి వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు...
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్పల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారనే అనుమానంతో ఓ మహిళ వారిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు...