సెప్టెంబర్ 7 నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్
సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు...
ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS)పై హెల్త్ సెక్రటరీ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంక్తు, EHCT కన్వీనర్ శ్రీ హనుమంత్ ఆధ్వర్యంలో TSHA ఆసుపత్రుల యాజమాన్యాలు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో అత్యవసర సమావేశం జరిగింది....
నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే కేటాయించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...
న్యూఢిల్లీ: దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో...