మహబూబ్నగర్, ఆగస్టు 25: ఐద్వా రాష్ట్ర నాయకురాలు, సీపీఎం జాతీయ నాయకుడు మధు సతీమణి కామ్రేడ్ సుమతి సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని మహబూబ్నగర్ వైద్య...
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తండ్రి జార్డ్ మెస్సీ కన్నుమూసినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో మెస్సీ కుటుంబంలో విషాదం నెలకొంది.
మెస్సీ కెరీర్లో తండ్రి జార్డ్ కీలక...
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్...
భువనగిరి: పట్టణంలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగుడు చేసిన ప్రయత్నం పోలీసుల అప్రమత్తతతో విఫలమైంది.
దుండగుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఘటనపై సమాచారం అందుకున్న...