కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
సాయంత్రం లోపు రాజీనామా సమర్పించకపోతే, లోక్భవన్కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక...
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.
సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా పలువురు వినియోగదారులు కేవైసీ పూర్తి...
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది.
ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం...
ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కనీస అర్హతగా కొనసాగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. 2013కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు తుది...