29 C
Hyderabad
Wednesday, September 16, 2026
- Advertisement -spot_img

TAG

telangana

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 13, విజయ కెరటం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అధికారులు, ఉద్యోగస్తులకు టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలతో...

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయ కెరటం ప్రతినిధి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, మార్పులపై రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను భేటీ అయి...

తెలంగాణలో త్వరలో స్మార్ట్‌ మీటర్లు

తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు త్వరలో స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి, అనంతరం దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం...

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం?

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా.. చెల్లింపుపై స్పష్టత కరువు అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న...

తెలంగాణలో జిల్లాల వారీగా SIR పురోగతి వివరాలు విడుదల

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన జిల్లాల వారీ పురోగతి వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448...

తెలంగాణలో SIR ఫారాల సమర్పణకు రేపటితో ముగియనున్న గడువ

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం...

ఈ రోజు ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, పోలవరం,...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.