నల్గొండ పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలో ఆవారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితం కోసం ఈ...
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు
నల్లగొండ: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో...
సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో అంతర్రాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 36 బైక్ చోరీ కేసులు...
యువతి వీడియోలు తీసి బెదిరింపులు.. ఇద్దరిపై అత్యాచారం ఆరోపణలు
జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ ఘటన...
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్పల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారనే అనుమానంతో ఓ మహిళ వారిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు...
హైదరాబాద్లోని హుప్పుగూడ రైల్వే స్టేషన్లో ఈ నెల 2న జరిగిన దారుణ హత్య కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నేపాల్కు చెందిన **రాజ్ కుమార్ శర్మ అలియాస్ యువరాజ్ శర్మ...
మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న బాలేనో...