- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్...

ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలకు చెక్!

రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మాంసం,...

చందనవల్లి డంపింగ్ యార్డులో పులి పిల్లల కలకలం

చందనవల్లి డంపింగ్ యార్డులో రెండు పులి పిల్లలు సంచరిస్తున్నట్లు సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం ఉదయం చెత్తను సేకరించేందుకు వెళ్లిన కార్మికులకు పులి పిల్లలు కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని...

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 🔹 ఇన్‌ఫ్లో: 2,32,308 క్యూసెక్కులు 🔹 ఔట్‌ఫ్లో: 66,460 క్యూసెక్కులు 🔹 పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు 🔹 ప్రస్తుత నీటిమట్టం: 876.20 అడుగులు 🔹 పూర్తి స్థాయి నీటి...

అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.. 36 కేసులు గుర్తింపు

సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో అంతర్రాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 36 బైక్ చోరీ కేసులు...

మహిళ అనుమానాస్పద మృతిపై కలకలం.. పూర్తి వివరాల కోసం పోలీసుల దర్యాప్తు

నల్లగొండ జిల్లా: కనగల్ మండలం ఇస్పూర్ గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తుండగా.. ఆమెను చంపి ఉరేసినట్లుగా చిత్రీకరించారని మృతురాలి...

ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి: సీఐటీయూ

నల్గొండ పట్టణంలో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో నిరసన ర్యాలీలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.   ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ప్రకాశం బజార్,...

చిలకలూరిపేట B.Tech విద్యార్థిని మృతదేహం లభ్యం.. కలకలం

చిలకలూరిపేటకు చెందిన ఓ B.Tech విద్యార్థిని మృతదేహం కారంపూడి మండలం చింతపల్లి గ్రామ శివారులోని పొలాల్లో లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా...

జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్

యువతి వీడియోలు తీసి బెదిరింపులు.. ఇద్దరిపై అత్యాచారం ఆరోపణలు జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఈ ఘటన...

చిట్యాలలో వాహనం బోల్తా.. 4 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్ రాడ్ సమస్య కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు." ప్రమాదంతో రోడ్డుపై వాహన రాకపోకలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip