తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని 119...
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొత్తం 389 జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లా, ఆర్కిటెక్చర్, ఐటీ, ఫైర్ సర్వీసెస్ తదితర...
నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, పోలవరం,...
ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కనీస అర్హతగా కొనసాగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. 2013కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు తుది...
: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా...
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గత 12 ఏళ్లలో భారీగా పెరిగింది. 2014-15లో 51 వేలుగా ఉన్న సీట్లు ప్రస్తుతం 1,36,939కు చేరాయి. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం సీట్లలో ప్రభుత్వ మెడికల్...
శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం.
ఇన్ ఫ్లో : 2,20,948 క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 869.20 అడుగులు
పూర్తి స్దాయి...
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన వెలువడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం .ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదేశించాయి.
ఇటీవల ఎల్పీజీ బుకింగ్, డెలివరీ...
తెలంగాణలో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉన్న డయల్-112 సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. డయల్-112 ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను...
నల్లగొండఆగస్టు 5: ఇటీవల, ఆగస్టుఇటీవలఅనారోగ్యంతో మృతి చెందిన ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ అఫ్జల్ కుటుంబానికి టీఎస్పీటీఏ ఉర్దూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు సేకరించిన రూ.67 వేల...