- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

భువనగిరిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం.. పోలీసులను చూసి పరారైన దుండగుడు

భువనగిరి: పట్టణంలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగుడు చేసిన ప్రయత్నం పోలీసుల అప్రమత్తతతో విఫలమైంది. దుండగుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఘటనపై సమాచారం అందుకున్న...

చైనా నుంచి భారత్ వరకు 3,500 కి.మీ మేర విస్తరించిన రుతుపవన మేఘాలు.. INSAT-3DS ఉపగ్రహం చిత్రాల్లో స్పష్టత

భారత అంతరిక్ష సంస్థకు చెందిన INSAT-3DS వాతావరణ ఉపగ్రహం తీసిన తాజా చిత్రాలు రుతుపవనాల విస్తృతిని ఆవిష్కరించాయి. పశ్చిమ చైనా, టిబెట్ పీఠభూమి నుంచి హిమాలయాల మీదుగా ఉత్తర, మధ్య భారతదేశం వరకు...

ప్రియుడి మోజులో దారుణ కుట్ర.. భర్త, అత్తకు విషం కలిపిన కూర వడ్డించిన భార్య అరెస్ట్

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారనే అనుమానంతో ఓ మహిళ వారిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు...

హుప్పుగూడ రైల్వే స్టేషన్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!

హైదరాబాద్‌లోని హుప్పుగూడ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 2న జరిగిన దారుణ హత్య కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నేపాల్‌కు చెందిన **రాజ్ కుమార్ శర్మ అలియాస్ యువరాజ్ శర్మ...

ఆగస్టు 10న ‘జైల్ భరో’ విజయవంతం చేయండి: సీఐటీయూ పిలుపు

నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం...

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం

శ్రీశైలం జాలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,07,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 30,518 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం...

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత..!

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేశారు. 📌 ప్రాజెక్టు తాజా...

వెంబడించి హత్య.. పల్నాడులో వైసీపీ నేత చెన్నారెడ్డి మృతి”

  పల్నాడు జిల్లా, రెంటచింతల: పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రోజూలాగే పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లిన చెన్నారెడ్డి, తిరిగి ఇంటికి వస్తుండగా రెంటచింతల–రెంటాల...

నల్గొండకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్.. రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న బాలేనో...

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్లు ఒక్కరోజులోనే గణనీయంగా ఎగిశాయి. 24 క్యారెట్ల 10...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip