విజయ కెరటం / తిప్పర్తి:
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి కత్తిపోట్లతో గాయాలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి...
తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో చోటుచేసుకుంది.
జయనగర్లో...
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, చార్జ్షీట్ సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.30...
హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి మృతి చెందింది.
లభించిన సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్న కారు...
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె...
తెలంగాణ: పింఛన్దారుడు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థిక...
నల్గొండ :గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం వద్ద ఈ నెల 7న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్పై వచ్చిన ఓ మైనర్ బాలుడిని ఏఎస్సై కంచర్ల చంద్రశేఖర్ అదుపులోకి...
హైదరాబాద్లోని హుప్పుగూడ రైల్వే స్టేషన్లో ఈ నెల 2న జరిగిన దారుణ హత్య కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నేపాల్కు చెందిన **రాజ్ కుమార్ శర్మ అలియాస్ యువరాజ్ శర్మ...