- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో తుకారం (35) తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని అనుమానించాడు. తాను తీసుకోలేదని తండ్రి చెప్పినా...

EHSపై కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు

ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌ (EHS)పై హెల్త్ సెక్రటరీ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంక్తు, EHCT కన్వీనర్ శ్రీ హనుమంత్ ఆధ్వర్యంలో TSHA ఆసుపత్రుల యాజమాన్యాలు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో అత్యవసర సమావేశం జరిగింది....

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ, ఆగస్టు 20: దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల ఫైల్స్, పెండింగ్ కేసులు,...

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే...

రూపా రెడ్డి హత్యపై నిరసన.. 21న ప్రైవేట్ పాఠశాలల బంద్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆగస్టు 21న పాఠశాలల బంద్‌కు...

గచ్చిబౌలి పోలీసుల భారీ డ్రగ్స్‌ పట్టివేత

95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్‌ స్వాధీనం.. రూ.16.40 లక్షల విలువ హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీసులు, SOT సైబరాబాద్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేశారు....

గురువును హతమార్చిన శిష్యులు.. వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ

విజయకేరటం – నల్గొండ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు...

నల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె...

ప్రియుడితో కలిసి భర్త, ఐదేళ్ల కొడుకును హత్య చేసిన మహిళ

వివాహేతర సంబంధం కారణంగా బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభినందన్, హరిణి దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటంతో హరిణి వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip