- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

నల్లగొండ టూ టౌన్ కానిస్టేబుల్‌ షకీల్‌కు బెస్ట్ అవార్డు

నల్లగొండ: జిల్లాలో డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో విశేష ప్రతిభ కనబరిచిన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మొహమ్మద్ షకీల్ అరుదైన గుర్తింపు పొందారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా...

మాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల అక్రమ భవనం

హైదరాబాద్: మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. అంజయ్యనగర్‌లో నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనం కూలి...

డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న ఫోటో జర్నలిస్ట్

హైదరాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ...

నల్లగొండలో మహిళలకు ఉచిత బ్యూటిషన్‌ కోర్సు

నల్లగొండ, ఆగస్టు 22 (విజయకెరటం ప్రతినిధి): దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం), నల్లగొండలో మహిళలకు 30 రోజుల ఉచిత బ్యూటిషన్‌ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్‌ ఆర్....

బండరాయితో భార్యపై దాడి.. భర్తపై కేసు

తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో చోటుచేసుకుంది. జయనగర్‌లో...

కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ

కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, చార్జ్‌షీట్ సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.30...

ఖరీదైన కారు ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి మృతి చెందింది. లభించిన సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్‌ నడుపుతున్న కారు...

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా పలువురు వినియోగదారులు కేవైసీ పూర్తి...

తెలంగాణలో త్వరలో స్మార్ట్‌ మీటర్లు

తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు త్వరలో స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి, అనంతరం దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం...

మానవత్వం చాటుకున్న నకిరేకల్ ముస్లింలు

కట్టంగూరు బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కట్టంగూరు బస్టాండ్‌లో సుమారు 60 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని ముస్లిం వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ అందుబాటులో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip