నల్లగొండ: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ...
నల్లగొండ, ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలూస్ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి నేతృత్వంలో జరిగిన...
హంటర్ రోడ్డులో మద్యం మత్తులో కారు ఢీ.. హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూత
వరంగల్, ఆగస్టు 26: హంటర్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ చికిత్స...
మహబూబ్నగర్, ఆగస్టు 25: ఐద్వా రాష్ట్ర నాయకురాలు, సీపీఎం జాతీయ నాయకుడు మధు సతీమణి కామ్రేడ్ సుమతి సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని మహబూబ్నగర్ వైద్య...
నల్గొండ, ఆగస్టు 25: తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం నల్గొొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న జీఎల్ గార్డెన్లో జిల్లా గౌడ సంఘం...
నల్లగొండ: ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అండగా నిలిచారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి.. బాధిత...
హన్మకొండ జిల్లాలో కారులో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్కతుర్తి శివారులో కారు డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా వినోద్ కుమార్ను...
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకొండ రోడ్డు నుంచి గంధం వారి గూడెం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో రాజు...
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరిలో ఉచిత వైద్య శిబిరం
తిరుమలగిరి (విజయ కెరటం జర్నలిస్ట్ గౌస్): తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరి పట్టణంలో...
తిప్పర్తి: మామిడాల ఎంపీపీఎస్ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై గంగన్నపాలెం, జొన్నగడ్డలగూడెం పాఠశాలలకు పంపించడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పాఠశాల బహిష్కరణ చేపట్టారు. మామిడాల పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, ఇప్పటికే...