- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం.. 27 నిమిషాల ప్రయాణానికి రూ.420!

స్వీడన్‌కు చెందిన ‘హార్ట్ ఏరోస్పేస్’ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘X1’తో ప్రయోగాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసింది. న్యూయార్క్‌లోని ప్లాట్స్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి 27 నిమిషాల పాటు విమానం ప్రయాణించింది. ఈ ప్రయోగానికి సుమారు...

హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి గుట్టురట్టు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన విస్తృత సోదాల్లో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. మొత్తం 130 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా, 25.5...

మరణశిక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మరణశిక్ష అమలుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉరి విధానాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. ఉరికి ప్రత్యామ్నాయంగా లెథల్‌ ఇంజెక్షన్‌, కాల్చడం వంటి ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దేశంలో...

దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు..

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో కొవిడ్‌ పరిస్థితి అదుపులోనే ఉంది. తెలంగాణలో కొవిడ్‌ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ, ఇది...

పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

నల్లగొండ: పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అధికారులుగా...

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం?

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా.. చెల్లింపుపై స్పష్టత కరువు అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న...

జాగిత్యాలలో ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

జగిత్యాల, ఆగస్టు 13: లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మంచికట్ల రాహుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బీర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో...

నల్లగొండ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నల్లగొండ, ఆగస్టు 13: నల్లగొండ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పార్ట్‌టైమ్ విధానంలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురుకుల...

ములుగు జిల్లాలో దారుణ హత్య

ఆగస్టు 13 | విజయ కెరటం | ములుగు ప్రతినిధి ములుగు జిల్లా మంగపేట మండలంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కమలాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు...

ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి | ఆగస్టు 13 | విజయ కెరటం తెలంగాణ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip