- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

తెలంగాణలో జిల్లాల వారీగా SIR పురోగతి వివరాలు విడుదల

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన జిల్లాల వారీ పురోగతి వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిట్యాల: భువనగిరి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేట నుంచి చిట్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న...

13న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

తిప్పర్తి: ఈ నెల 13న తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎంఏ సమద్ తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామాల సమస్యలు, సంబంధిత...

తిప్పర్తిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

తిప్పర్తి: ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిప్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వంగూరి రవి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఎస్‌ఐఆర్‌...

చిన్నారి చికిత్సపై తల్లిదండ్రుల ఆందోళన.. డాక్టర్‌పై ఆరోపణలు

  నల్గొండ నగరంలోనే పేరు మోసిన పిల్లల ఆసుపత్రి అది..అయినా ఆ పిల్లల హాస్పిటల్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న పాపను అనురాగ్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు ఎన్ఆర్ఐ దంపతులు....

తిప్పర్తిలో కరెంటు కష్టాలు.. వెంటనే పరిష్కరించాలి: మండల ప్రజల డిమాండ్

తిప్పర్తి: మండలంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయని, సమస్యలపై జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని తిప్పర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ విద్యుత్ సరఫరా...

తిరుపతిలో భారీ చోరీ.. రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు అపహరణ

తిరుపతిలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు షోరూమ్ వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. షోరూమ్‌లోని సుమారు రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు...

ఒక్కరోజే నలుగురు మృతి.. వరుస రోడ్డు ప్రమాదాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నార్కట్‌పల్లిలో ముందుగా వెళ్తున్న వాహనాన్ని DCM ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు. నకిరేకల్‌లో ఆగి ఉన్న...

డిగ్రీ అర్హతతో 11,403 ఉద్యోగాలు

వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 🔹 APలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. 🔹 విద్యార్హత: ఏదైనా డిగ్రీ 🔹 వయసు: 20–28 ఏళ్లు 🔹 ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్...

తెలంగాణలో SIR ఫారాల సమర్పణకు రేపటితో ముగియనున్న గడువ

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip