- Advertisement -spot_img

AUTHOR NAME

VIJAYA KERATAM

140 POSTS
0 COMMENTS

నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నల్గొండ: విజయవాడ-హైదరాబాద్  జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ముందున్న...

రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 26 నుంచి రైతు భరోసా

వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 🔹 ఆగస్టు 26 ఉదయం 11 గంటల నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ...

స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్!

రాష్ట్రంలో 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నకిలీ కార్డులు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా...

నాలుగేళ్లుగా మైనర్లపై వేధింపులు.. నిందితుడి ఫోన్‌లో 600కుపైగా వీడియోలు

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లైంగికంగా వేధించిన కేసులో చేతన్ ప్రకాశ్ కోలీ (22)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 600కుపైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు....

10వ తరగతి పాసైన వారికి 41,300+ ప్రభుత్వ ఉద్యోగాలు

2026లో 10వ తరగతి అర్హతతో 41,300కుపైగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. RRB రైల్వే, పోలీస్, IAF, JKSSB, UPSSSC, హైకోర్టు, తెలంగాణ పోలీస్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత:...

2027 ఏప్రిల్‌ నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దీర్ఘకాలం మన్నే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో...

రూ.64 కోట్ల బ్రిడ్జి.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది!

ఉత్తరప్రదేశ్: మిర్జాపూర్‌లో రూ.64 కోట్లతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ వంతెనకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకవైపు భాగం...

పింఛన్‌దారుడు మృతి చెందితే భాగస్వామికి వెంటనే పెన్షన్

తెలంగాణ: పింఛన్‌దారుడు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థిక...

ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!

ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌కు భారీ జరిమానా విధించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో నిర్దేశిత స్థాయిలో విటమిన్లు లేవని నాణ్యత పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. దీంతో సంబంధిత ఆహార భద్రతా...

కాకినాడలో ఇంటర్ విద్యార్థి మృతి.. కాలేజీ వద్ద ఉద్రిక్తత

కాకినాడ: ఫీజు చెల్లింపు విషయంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ (17) మృతి చెందడం కలకలం రేపింది. విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip